Rss Feed

ఎళ్దమొస్తవా.స్టేజి మీద పాట

ఎళ్దమొస్తవా.స్టేజి మీద పాట అయింది. కాసేపటికి తరువాత అక్కడే కింద ది ఆ పాట మాదంటె మాదని గొడవ మొదలయిం .సరే.మీరెక్కడికెళ్దామని అర్థం లో రాశారు"అన్నాడుఊరిపెద్ద..... .వలస,వలస పొయ్యే వాళ్ళ గురించి "అన్నాడు సింగమయ్య.. .సరే మీరెక్కడికని పాడుకున్నారు పిల్లలూ"అడిగాడు పెద్ద.......... నేను మా నాన్ననడగాలి అన్నాడు కుర్రాడు.................... అమ్మాయ్ నువ్వు ఎక్కడికని పాడావ్................................. ఇంకెందుకులెండి చెయ్యాల్సిన అల్లరంతా చేశాడు గా ఆ శింగమయ్య. ఆ పాట ఆయన రాసిందట. భంగ పడ్డాం చాలు,చాలు గాని ఇప్పుడేం చెయ్యమంటాడో అడగండి... సరె చెప్పు నాయనా,శింగమయ్యా, వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు అనిపిస్తొంది. నీకేం కావాలో చెప్తే ఇప్పించే ప్రయత్నం చేస్తాను"అన్నాడు పెద్ద.......... .టిక్కెట్టు కి పావు టిక్కెట్టు వాల్యూ ,క్షమాపణ నాకు కావాలి"అన్నాడు శింగమయ్య....... అన్యాయం ,అన్యాయం అంటూ అబ్బాయి ,అమ్మాయి లేచారు............ మీరుండండి నాయనా,అమ్మా నేను మాట్లాడు తున్నాగ"అన్నాడు పెద్ద.... ఇంతలో మరొకాయన లేచి పావేంటి ఈ షో అంతా ఆ పాట మీద కాదు నడిచింది.ఇది పెద్ద హిట్టు.టిక్కెట్టు కి సగం ఇయ్యాల్సిందే"అన్నాడు.... మాకేం మిగులుద్ది అనుకున్నారు ఆ అమ్మాయి అబ్బాయి.అయినా మరీ అంత ఆశ ఉండొద్దయ్యా తప్పు"అన్నాడుపెద్ద.. ........ఏంటి ఆశా, లేచాడు శింగమయ్య.కందిపప్పెంత వంద,బియ్యం ఎంత నలభై,కూరగాయలెంత, పెట్రోలెంతా పిల్లల ఫీజులెంత,ఇంటి కిరాయిలెంతనుకున్నారు.నేనెంత కష్ట పడుతున్నా"అన్నాడు శింగమయ్య.............. ......అవును శింగమయ్య అన్నది కూడా కరక్టే .ఆయనా మనిషే కదా, బతకాలి కదా .కాస్త అటు ఇటు గ ఇచ్చెయ్యండి అన్నారు పెద్దలు ముగిస్తు